Skip to main content

Posts

Featured Post

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్‌ ప్రారంభం

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్‌ ప్రారంభం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద ఉన్న విజ్ఞాన్‌ యూనివర్సిటీలో భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 5జీ ల్యాబ్‌ – గ్లోబల్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ ల్యాబ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌  ఏ. రాబర్ట్‌ జే రవి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జీ ల్యాబ్‌ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు 5జీ సాంకేతికతలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, స్మార్ట్‌ సిటీస్, లాజిస్టిక్స్, ఈ–గవర్నెన్స్‌ వంటి కీలక రంగాలలో నవీన ఆవిష్కరణలు మరియు అనువర్తనాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ల్యాబ్‌లో పూర్తిస్థాయి 5జీ స్టాండలోన్‌ సెటప్‌ ఏర్పాటు చేయబడిందని, ఇందులో 5జీ సిమ్‌లు, డాంగిల్స్, ఐవోటీ గేట్‌వేలు, రౌటర్లు, అప్లికేషన్‌ సర్వర్లు మొదలైన పరికరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి విద్యార్థులు, పరిశోధకులు ప్రయోగాలు చేయడానికి, పరిశోధన నిర్వహించడానిక...

Latest Posts

World Food Day 2025

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారికి జీవితసాఫల్య పురస్కారం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్‌

భవిష్యత్తు అవకాశాలు విస్తరించవచ్చు

Reducing Sugar and Oil Consumption

ఊబకాయం నివారణ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 70వ ర్యాంకు

వైద్య రంగంలో కొత్త శకానికి నాంది

ఎంసెట్‌ ఫలితాల్లో వడ్లమూడి విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం

మీడియా అకాడమీ ఛైర్మన్ సురేశ్ కుమార్ కు అభినందనలు తెలిపిన ఫెడరేషన్ నాయకులు