పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తున్ననేపథ్యంలో స్థానిక ఐతానగర్ లోని ఎర్రబడి సమీపంలో నివాసముంటున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ,కూరగాయలను తెనాలి శాసన సభ్యులు అన్నబత్తుని శివకుమార్ అందజేశారు.