కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్ధల తరపున 36 లక్షల 50 వేల రూపాయలు విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం వైయస్ జగన్కు అందజేస్తున్న హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత.