కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్జగన్కు అందజేస్తున్న లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్.
ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జి.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000/- విరాళం . విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్ జగన్కు అందజేస్తున్న వారి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ML నారాయణరెడ్డి (జమ్ములమడుగు), ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000/- విరాళం. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం వైయస్ జగన్కు అందజేస్తున్న ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్.
ముఖ్యమంత్రి సహాయనిధికి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000/- విరాళం. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం వైయస్ జగన్కు అందజేస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ.