ఏపీలో జులై 10 నుంచి ‘పది’ పరీక్షలు
రాష్ట్రంలో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు
దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఎస్ఎస్సీ బోర్డు
ఈ సారి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్తో మాత్రమే పరీక్ష నిర్వహణ
11 పరీక్షల పేపర్లను 6కి కుదించిన బోర్డ్
జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్,
11న సెకండ్ లాంగ్వేజ్,
జులై 12న థర్డ్ లాంగ్వేజ్,
13న గణితం,
14 సామాన్య శాస్త్రం,
15న సాంఘీక శాస్త్రం పరీక్షలు
పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు. - ప్రేమ్ కుమార్. జి.