ముఖ్యమంత్రి జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్

ముఖ్యమంత్రి జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లైవ్.     


రెండవ ఏడాది, మొదటి విడత వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్.


Interacting with Farmers via video conferencing, on the occasion of launching first installment of YSR Rythu Bharosa-PM Kisan, for the second year in a row.                                             తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌య‌లో ``వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా - పీఎం కిసాన్‌`` ప‌థ‌కాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి ‌వై. యెస్ జగన్‌ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వివిధ జిల్లా రైతుల‌తో మాట్లాడారు.