ప్రభుత్వ వైన్ షాపులో చోరీ

గుంటూరు జిల్లా తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం ప్రభుత్వ వైన్ షాపులో చోరీ అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు రూ.80 వేలు విలువ చేసే 111 మద్యం బాటిళ్లు చోరీ.


ప్రభుత్వపు ట్యాబ్ చోరీ


 షాపులో అందుబాటులో లేని సీసి కెమేరాలు


సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తాలూకా ఎస్సై మన్నం మురళి,ఎక్సైజ్ సిఐ సిహెచ్ వెంకటేశ్వర్లు వివరాలను తెలిపారు.