ఏపీలో పదో తరగతి పరీక్షలు యధాతధం

ఏపీలో పదో తరగతి పరీక్షలు యధాతధం


- జూలై  పదో తేదీ నుంచి పరీక్షలు నిర్వహణ 


ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలను జరపాలని నిర్ణఇంచింది. 11 పేపర్ల స్థానే 6 పేపర్లకు పరీక్షలు.