ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కృష్ణా నదికి 9 నుండి 9.50 లక్షల క్యూసెక్ ల  నీరు విడుదల చేయడం జరుగుతున్నందున లంక గ్రామాల ప్రజలు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.  అధికారుల సూచనలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు -  గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్