రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి
*17–03–2021,*
*అమరావతి.*
*రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్ పర్సన్, సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సమావేశం.*
*హాజరైన కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్, శాససనభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరు.*
*రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల పేర్లను ప్రతిపాదించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత.*
*ఆమోదం తెలిపిన ఎంపిక కమిటీ*
*రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి*
*మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం(జ్యుడీషియల్), న్యాయవాది డాక్టర్ జి శ్రీనివాసరావు (నాన్ జ్యుడీషియల్).*