పాన్-ఆధార్ లింక్.. గడువు పొడగింపు

 పాన్-ఆధార్ లింక్.. గడువు పొడగింపు


పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. పాన్, ఆధార్ నెంబర్లను

లింక్ చేయడానికి నేడు చివరి తేదీగా ఉంది. తర్వాత లింక్ చేసినట్లయితే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సిఉంటుందని ప్రకటించింది. తాజాగా ఈ గడువు మరోసారి పెంచింది కేంద్రం. కొవిడ్ కారణంగా.. ఈ చివరి తేదీ 30 జూన్ 2021గా మార్చింది. ఇప్పటికీ పాన్- ఆధార్ లింక్ చేసుకోనట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లో చేయాల్సిఉంటుంది.