ప్రైమ్ పిక్చర్ 5లో ప్రేయసి రావే చిత్రం విడుదల


 మీనాక్షి క్రియేషన్స్ పతాకంపై జె డి .ప్రసాద్ నిర్మాతగా, ఎ.శ్రీనివాస్ సహా నిర్మాత గా రూపొందిన చిత్రం” ప్రేయసిరావే”ఇప్పటికే ఊర్వశి ఎటిటి లో విడుదలయ్యి విజయవంతం కాగా జూన్ 25నుండి ప్రైమ్ పిక్చర్ 5లో కూడా జనాధరణ పొందిందని నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం : రాజ సుందర్ నూతలపాటి.