ఎస్సీ సామాజవర్గానికి చెంది, 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగి, కుటుంబ పోషణ ఆధారపడివున్న వ్యక్తులు ఇటీవల కాలం లో మరణించి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించనున్నట్లు నూతనం గా జీఓ విడుదల చేసింది. ఆ విధంగా మరణించిన కుటుంబ సభ్యులకు 5లక్షలవరకూ ఆర్థిక సహాయం పొందవచ్చునని జీ ఓ లో పేర్కొంది. సహాయం కోసం ఆయా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఆయా జిల్లాల కలెక్టర్ల కు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం దేశాలను జారీ చేసింది.
- Talent express news
Talentexpress.page