ఏపీ ప్రభుత్వం మరో నూతన పధకం

 ఎస్సీ సామాజవర్గానికి చెంది, 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగి, కుటుంబ పోషణ ఆధారపడివున్న వ్యక్తులు ఇటీవల కాలం లో మరణించి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించనున్నట్లు నూతనం గా జీఓ విడుదల చేసింది. ఆ విధంగా మరణించిన కుటుంబ సభ్యులకు 5లక్షలవరకూ ఆర్థిక సహాయం పొందవచ్చునని జీ ఓ లో పేర్కొంది. సహాయం కోసం ఆయా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఆయా జిల్లాల కలెక్టర్ల కు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం దేశాలను జారీ చేసింది.

- Talent express news

Talentexpress.page