నేటి నుంచి ఆగస్టు 15 వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో సందర్శకులకు ప్రవేశాలు నిలిపివేత.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసేవరకు దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి సందర్శకుల ప్రవేశాలు నిలిపివేస్తున్నట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలియచేసింది.