నేటి నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో సందర్శకులకు ప్రవేశాలు నిలిపివేత‌

నేటి నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో సందర్శకులకు ప్రవేశాలు నిలిపివేత‌.
స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ముగిసేవ‌ర‌కు దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి సందర్శకుల ప్రవేశాలు నిలిపివేస్తున్న‌ట్టు ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలియచేసింది.