తొలిసారి ఒలింపిక్ ఫెన్సింగ్ విభాగం లో అర్హత సాధించిన భవానీదేవి


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 మన భారతదేశం నుండి ఒలింపిక్ గేమ్స్ కు  మొట్టమొదటి సారిగా ఫెన్సింగ్ విభాగంలో అర్హత సాధించిన భవాని దేవి. టోక్యో నగరంలో జరుగుతున్న శిక్షణా తరగతులలో ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. దీనితో భారత్ తరఫున ఫెన్సింగ్ విభాగంలో పోటీకు దిగుతున్న మొట్టమొదటి భారతతేజం భవానిదేవికి పలువురు శుభాకాంక్షలు అంద జేస్తున్నారు.
(- స్పెషల్ కస్పాండెంట్, సురేష్ బాబు బచ్చు)