సృజన్ కధనాయకునిగా వస్తున్న చిత్రం అప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ 3న విడుదల


టాలెంట్ ఎక్స్ ప్రెస్:
 'అపుడు ఇపుడు' 
సృజన్, తనీష్, హీరోహీరో యిన్లుగా యుకె ఫిలింస్ బ్యానర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణరాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అపుడు ఇపుడు.. శివాజీ రాజా , పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తు న్నారు.. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.. విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు.. ఈచిత్రం సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నారు. ఈ సంద్భంగా నిర్మాతలు మాట్లాడారు.. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింద న్నారు. అందరూ మా చిత్రాన్ని ఆదరించారని అన్నారు.. కాగా ఈచిత్రాన్ని దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కిం చారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేనెల 3న విడుదల చేస్తున్నామని తెలిపారు. దర్శకు డు చలపతి పువ్వల మాట్లాడుతూ చిత్రం పూర్తి హంగులతో రూపొందించబడిందన్నారు. ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.