Skip to main content

పర్యాటక ప్రదేశం

పర్యాటక ప్రదేశం
హైదరాబాద్ నుండి సోమశిల
మీ వీకెండ్ లో వెళ్లగలిగిన ఉత్తమ పర్యాటక ప్రదేశం .
ట్రావెల్ ఇండియా మీకు అందిస్తుందిఊ శ్రీశైలం దేవస్తానమ్  మరియు శ్రీశైలం నుండి స్పెషల్ క్రూజ్ ( బోట్)లో  సోమశీల నదీ విహార   ఉత్తమ పర్యాటక యాత్ర ...హైదారాబాద్ నుండి ..
రెండు రోజుల స్పెషల్ టూర్ ..
మొదటి రోజు : Every Saturday ఉదయం 9 గంటలకు హైదారాబాద్ నుండి బస్ ( నాన్ ఏ,సీ ) బయలు దేరును.
రాత్రికి శ్రీశైలం లో బస .
రెండోవ రోజు : ఉదయం 9 గం.లకు శ్రీశైలం నుండి సోమశీల కు బోట్ లో ప్రయాణం .
సాయంత్రం 5 గంటలకు సోమశీల నుండి హైదారాబాద్ కు ప్రయాణం రాత్రి 9 గంటకు హైదారాబాద్ చేరుట .
పాకేజ్ లో మీకు నాన్ ఏ.సీ. బస్ , రాత్రికి శ్రీశైలం లో వసతి , బోట్ చార్జ్ , ఒక రుచికరమైన భోజనం బోట్ లో .
ప్రభుత్వ రంగ పర్యాటకం అందిస్తున్న ఈ విహారాన్ని తప్పక ఆస్వాదించండి. 
Price: పెద్దవారికి : 3999/-
          చిన్నవారికి : 3199/- 
టిక్కెట్స్ కోసం 
ట్రావెల్ ఇండియా 
ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ 
9848829574 
8801393100 
మీ మిత్రులకు తెలియ చేయండి ...
ఇక సోమశీల గూర్చి తెలుసు కొందాం: 
కొల్లాపూర్ నుండి 9 కి.మీ దూరంలో, మహబూబ్ నగర్ నుండి 105 కి.మీ మరియు హైదరాబాద్ నుండి 186 కి.మీ దూరంలో, శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని సోమశిల గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం. శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ అభయారణ్యం. ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. సోమశిల మహబూబ్‌నగర్‌లో 15 దేవాలయాలతో కూడిన ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి మరియు అనేక శివలింగాలతో ప్రతిష్టించబడ్డాయి. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణా నీటిలో మునిగిపోకుండా ఆలయాన్ని పాత సోమశిల గ్రామం నుండి ఎత్తైన ప్రాంతానికి మార్చారు. సోమశిల పరిసరాలు కూడా ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి.
మీ 
సుబ్బారావు గాలంకి

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...