జిల్లా శాఖా గ్రంథాలయాన్ని సందర్శించిన అహ్మద్

జిల్లా శాఖా గ్రంథాలయాన్ని  సందర్శించిన అహ్మద్

తెనాలి: పట్టణం లోని జిల్లా గ్రంధాలయాన్ని కలకత్తాకు చెందిన రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఫీల్డ్ ఆఫీసర్ దీప్తే దు దాసు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి షేక్ పీర్ అహ్మద్ శాఖ గ్రంథాలయం తో పాటు వేటపాలెం, చుండూరు, కూచిపూడి, పెదరావూరు గ్రంథాలయాలను బుధవారం సందర్శించారు. పుస్తకాలను తనికీచేశారు. గ్రంథాలయ అధికారి కె. జాన్సీ సిబ్బంది అరుణ, సుబ్బారావు లకు గ్రంథాలయ నిర్వహణపై పలు సూచనలు చేశారు. పనితీరు పై సంతృప్తిని వ్యక్తం చేశారు.