Skip to main content

*రాష్ట్ర స్థాయి సాంఘీక నాటకోత్సవములు*

*రాష్ట్ర స్థాయి సాంఘీక నాటకోత్సవములు*

***************************

*కళాకారులుకు, సాంకేతిక నిపుణులుకు,సమాజాల నిర్వాహకులుకు హృదయ పూర్వక నమస్కారాలు.*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలను ఆదరిరించి, కళాకారులును ప్రోత్సాహించాలని చేసే ఈ ప్రయత్నంలో కళాకారులు,సాంకేతిక నిపుణులు,సమాజాల నిర్వాహకులు అందరూ తమ సహాయ సహాకారాలు అందించాలని కోరుతున్నాను.*

*...తోరం రాజా...*

 *నా ఆద్వర్యంలో*

*విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల  ఆడిటోరియంలో మే 6 వ తేదీ నుండి 12 వ తేదీ మధ్యలో  12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.*

*విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం నందు జూన్ మొదటివారంలో (తేదీ వివరాలు త్వరలో వెల్లడి అగును) 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరప బడును.*

*తిరుపతి  పట్టణంలో మహతి ఆడిటోరియం నందు  జూలై  మొదటి వారంలో (తేదీ వివరాలు త్వరలో వెల్లడి అగును) 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.*

*ఒకోక్క నాటికకు ప్రదర్శనా పారితోషకం 12000 (పన్నెండు వేల రూపాయులు) అందజేయ బడును.*

*ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులు బహుమతులు అంద జేయబడును.*

*ఈ పోటీల్లో తెలుగు నాటిక ఏదైనను దరఖాస్తు పంప వచ్చును.*

*ఒక సమాజానికి ఒక నాటిక మరియు ఒక నటునకు ఒక ప్రదర్శన మాత్రమే అర్హత అను నిబంధన కలదు.*

*నాటిక ప్రదర్శన నిడివి 45-60 నిమషముల మధ్యలో ఉండవలెను.*

*పాల్గోన వలెనని ఆశక్తి గలవారు తమ నాటక సంస్థ పేరు,చిరునామా,ఫోన్ నెంబర్లు,నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు జాబితా, రచయిత అనుమతి పత్రం A4 పేజీ సైజులో కధా సంగ్రహం మరియు నాటక ప్రతి (స్క్రిప్ట్) మార్చి 30 వ తేదీ లోపు 7337088788 వాట్సాప్ ద్వారా పంపించగలరు.*

*ఈ ప్రదర్శనలలో పాల్గోను నాటక సమాజాల వారికి ప్రదర్శన రోజు మాత్రం భోజన,వసతి సదుపాయాలు మరియు స్టేజీ,సాదారణ మైకు,లైటింగ్, కర్టన్లు ఏర్పాటు చేయబడును.*

*గమనిక: నాటికల ప్రదర్శనలపై కమిటీ వారికి పూర్తి అధికారం కలదు.*

*సలహా దారులు*
-----------------------------

*శ్రీ సుఖమంచి కోటేశ్వరరావు గారు*
*7780268425*

*శ్రీ నెల్లూరు సుధాకర్ గారు*
*9573709327*

*శ్రీ కొడమంచిలి సత్యప్రసాద్ గారు* 
*9398843528*


*వివరములు కొరకు*
-------------------------

*తోరం రాజా*
చిత్ర దర్శకుడు

*7337088788*
*9393446336*

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...