Skip to main content

Posts

Showing posts from May, 2023

NTR Award to JVV Gayaj

NTR Award to JVV Gayaj Talent express news: The President of Hyderabad-based RK Cultural Foundation organized the NTR Awards program in a grand manner at Sarasattva Bhavan in Koti under the direction of film director Ranjith Kumar. Madhya Pradesh Bharatiya Janata Party in-charge Muralidhar Rao attended the program as the chief guest. Film actor Prasanna Kumar and many other dignitaries attended the program and spoke. They congratulated the NTR awardees on the occasion of centenary celebrations. They said that NTR is a great man who brought respect to Telugu people and said that NT Rama Rao is the man of the age and has left a lasting impression on people's minds through many roles. Thanks to JVV Gayaz who has done many unique services in the field of education as well as in the field of culture. On this occasion, many artists, poets, writers, politicians, and writers of Prakasam district of Andhra Pradesh, like those in Ongole, congratulated Gayaj. Prof. Notification Sp...

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి - ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ తెనాలి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు సోమవారం తెనాలిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం, కోర్కెల దినోత్సవం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ వాణికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ అర్హతలు గల ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. తెనాలి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చొరవతీసుకుని తెనాలి జర్నలిస్ట్ ల చిరకాల స్వప్నం ప్రెస్ క్లబ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు ఎం. రవి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కార్మిక బీమా, హెల్త్ కార్డులు అందించాలన్...

క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్‌కు డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌

క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్‌కు డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: లండన్‌లోని క్యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించే క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌ను ఇవ్వాలంటే ప్రధానంగా 9 అంశాలను పరిగణలోనికి తీసుకుంటారని పేర్కొన్నారు. వాటిలో టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్, ఫ్యాకల్టీ క్వాలిటీ, ఎంప్లాయబిలిటీ, డైవర్సిటీ అండ్‌ యాక్సిసిబిలిటీ, ఫెసిలిటీస్, సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, గవర్నెన్స్‌ అండ్‌ స్ట్రక్చర్, రీసెర్చ్, అకడమిక్‌ డెవలప్‌మెంట్‌ ప్రధానంగా ఉంటాయన్నారు. ఈ 9 విభాగాల్లోని అంశాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 6 విభాగాల్లో ప్లాటినమ్‌ రేటింగ్, 2 విభాగాల్లో గోల్డ్‌ రేటింగ్, 1 విభాగంలో డైమండ్‌ రేటింగ్‌ సాధించి 90 శాతం స్కోరుతో డైమండ...

తెలియనిది తెలియజేయడమే లక్ష్యం

తెలియనిది తెలియజేయడమే లక్ష్యం   _ ఎన్‌ఐటీ రూర్కెల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కే.ఉమామహేశ్వర రావు  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులకు తెలియని విషయాలను తెలియజేయడమే లక్ష్యంగా ఉంచుకోవాలని ఎన్‌ఐటీ రూర్కెల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కే.ఉమామహేశ్వర రావు బుధవారం ఉపాధ్యాయులకు సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో ‘‘ అట్రిబ్యూట్స్‌ ఆఫ్‌ గుడ్‌ టీచింగ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ’’ అనే అంశంపై ఇంటరాక్టివ్‌ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ రూర్కెల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కే.ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులు తప్పులు చేసినప్పుడు వారిని దండించకుండా సున్నితంగా తెలియజేసి సన్మార్గంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు బోధించే విషయాలను కష్టంగా కాకుండా ఇష్టంతో, సులువుగా బోధించినప్పుడే ఉత్తమ ఫలితాలను అందుకోగలమన్నారు. మంచి వ్యక్తిత్వం, తగినంత జ్ఞానం, పరిశోధనలంటే ఎంజాయ్‌ చేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణిలో పన...

మూగజీవాల దాహం తీర్చే పనిలో ఆదిత్య ఎన్.ఎస్. ఎస్., రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు

మూగజీవాల దాహం తీర్చే  పనిలో ఆదిత్య ఎన్.ఎస్. ఎస్., రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు ************************ రాజమహేంద్రవరం లో స్థానిక పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు నామన  ధనరాజు అండ్ సన్స్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న నీటికుండీల పంపిణీ కార్య క్రమంలో పంతం కొండలరావు గారు మరియు ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ సభ్యులు కలిసి ఆదిత్య డిగ్రీ కాలేజీ మరియు మహిళా డిగ్రీ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు రెడ్ క్రాస్ వాలంటీర్ లతో సిసి ఛానల్ అధినేత శ్రీ పంతం కొండల రావు & సన్స్ , యానిమల్ హస్బెండ్ రీ జాయింట్ డైరెక్టర్  డాక్టర్ సత్య గోవింద్ ,యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా SPCA,, వి .గోపీనాథ్, నామన వాసు,పంతం కొండల రావు, ఇంకా అనేక మంది జంతు ప్రే మికులు లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఈ కార్య క్రమంలో పాల్గొని ,లలితనగర్ దుర్గమ్మ గుడి వద్ద నీళ్ళ కుండీలు పంచి చుట్టూ ఉన్నవారిని జంతువులకు నీరు అందించవలసిందిగా వాలంటీర్లు నిర్వాహకులు వారిని  అర్థించారు.. ఆదిత్య డిగ్రీ మరియు మహిళా డిగ్రీ కళాశాలలఎన్.ఎస్.ఎస్.మరియు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు,  34 మంది మండు టెండను కూడా లెక్కజేయ కుం...

జీవో ప్రకారం అర్హులందరికీ అక్రిడేషన్ల మంజూరు - మిగులు వారికి ఫ్రీలాన్స్ విధానంలో అక్రిడేషన్ల

జీవో ప్రకారం  అర్హులందరికీ అక్రిడేషన్ల  మంజూరు  - మిగులు వారికి  ఫ్రీలాన్స్  విధానంలో  అక్రిడేషన్ల    -  ఏపీడబ్ల్యూజేఎఫ్ బృందానికి సమాచారం శాఖ జాయింట్ డైరెక్టర్   హామీ  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అమరావతి,మే16;  రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న జీవో ప్రకారం అర్హులందరికీ అక్రిడేషన్ల మంజూరులో  జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు బృందానికి సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్  కస్తూరీ హామీ ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం బుధవారం సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రత్యేకంగా కలిసి అక్రిడేషన్ల  మంజూరు పై చర్చించారు. అనంతరం సమాచార శాఖ జాయింట్  డైరెక్టర్ కస్తూరికి వినత పత్రం అందజేశారు. దీనిపై సమాచార శాఖ జాయింట్  డైరెక్టర్ కస్తూరి సానుకూలంగా స్పందించారు.  మిగతా వారికి ఫ్రీలాన్స్ విధానంలో అక్రిడేషన్ల  మంజూరు చేస్తామని అన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల డిపిఆర్ఓ లకు సమాచారం అధికారికంగా పంపిస్తామని తెలిపారు .సంబంధిత జర్నలిస్టుల...

జర్నలిజం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మీడియా పని చేయాలి

జర్నలిజం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మీడియా పని చేయాలి   - సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జర్నలిజం మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, ఇష్టారీతిగా ప్రస్తుతం కొన్ని  మీడియా వర్గాలు  వార్తలు ప్రచురించడం శోచనీయమని, సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. స్థానిక టాగోర్ లైబ్రరీ లో బుధ వారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం లో ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం జర్నలిజం  "క్రాస్ రోడ్స్" వద్ద  దిక్కు తోచని స్థితిలో వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ధోరణి ని పాత్రికేయులే సరిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాల ప్రకారం తమకు నష్టం కలిగినా, వాస్తవాన్ని మాత్రమే వార్తగా ప్రచురించాల్సి వుందన్నారు. ఆరోపణలకు గురైనవారి కథనం లేకుండా వార్త ప్రచురించడం ఈ సూత్రాలకు పూర్తి విరుద్ధం అని జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. రాజకీయ పరంగా వారి వారి సంబంధాలు ఎలా వున్నా, జరుగుతున్న సంఘటనల్ని వక్రీకరించడం సరైన పద్దతి కాదన్నారు. అదేవిధంగా, ఒకే అంశం పై ప్రాంతాలవారీగా విభిన్న సూత్రీకరణలు...

విజ్ఞాన్స్‌ వర్సిటీతో అడివర్స్‌ టెక్నాలజీస్‌ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ వర్సిటీతో అడివర్స్‌ టెక్నాలజీస్‌ అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఐక్యూఏసీతో హైదరాబాద్‌లోని అడివర్స్‌ టెక్నాలజీస్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడివర్స్‌ టెక్నాలజీస్‌ సంస్థకు చెందిన ప్లాట్‌ఫారమ్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రారంభించారు. వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ అడివర్స్‌ టెక్నాలజీస్‌కు యూఎస్‌ఏలోని వర్జినీయాలో కూడా ఒక బ్రాంచ్‌ ఉందని తెలియజేసారు. ఈ అవగాహన ఒప్పందం వలన అడివర్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ విజ్ఞాన్‌ గ్రూప్‌ సంస్థల అక్రిడిటేషన్, ర్యాంకింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లను ఆటోమేట్‌ చేయడానికి సహకరిస్తుందన్నారు. అంతేకాకుండా వార్షిక ప్రాతిపదికన సమర్పించే ఏక్యూఆర్‌ రిపోర్ట్‌ సమర్పించడంలో విజ్ఞాన్‌ సంస్థలకు మద్దతు ఇస్తుందన్నారు. ఈ సంస్థ ఐఐక్యూఏ, ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రిపరేషన్‌లోని క్వాలిటేటివ్‌ మరియు క్వాంటిటేటివ్‌ మెట్రిక్‌ ప్రిపరేషన్‌ రెండింటిలోనూ తోడ్పాట...

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2023 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2023 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌   మే 3 నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్‌  ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌–2023 ఫేజ్‌–1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌)కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. వీశాట్‌–2023 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ వీశాట్‌–2023 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ ద్వారానే నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వీశాట్‌కు హాజరైనట్లు చెప్పారు. 90 శాతానికిపైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండటంలాంటì అరుదైన విజయాంశాల వల్లనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తమ యూనివర్సిటీపై ఆదరణ మరింత ...