Skip to main content

మూగజీవాల దాహం తీర్చే పనిలో ఆదిత్య ఎన్.ఎస్. ఎస్., రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు

మూగజీవాల దాహం తీర్చే  పనిలో ఆదిత్య ఎన్.ఎస్. ఎస్., రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు
************************
రాజమహేంద్రవరం లో స్థానిక పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు నామన  ధనరాజు అండ్ సన్స్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న నీటికుండీల పంపిణీ కార్య క్రమంలో పంతం కొండలరావు గారు మరియు ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ సభ్యులు కలిసి ఆదిత్య డిగ్రీ కాలేజీ మరియు మహిళా డిగ్రీ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు రెడ్ క్రాస్ వాలంటీర్ లతో సిసి ఛానల్ అధినేత శ్రీ పంతం కొండల రావు & సన్స్ , యానిమల్ హస్బెండ్ రీ జాయింట్ డైరెక్టర్  డాక్టర్ సత్య గోవింద్ ,యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా SPCA,, వి .గోపీనాథ్, నామన వాసు,పంతం కొండల రావు, ఇంకా అనేక మంది జంతు ప్రే మికులు లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఈ కార్య క్రమంలో పాల్గొని ,లలితనగర్ దుర్గమ్మ గుడి వద్ద నీళ్ళ కుండీలు పంచి చుట్టూ ఉన్నవారిని జంతువులకు నీరు అందించవలసిందిగా వాలంటీర్లు నిర్వాహకులు వారిని  అర్థించారు.. ఆదిత్య డిగ్రీ మరియు మహిళా డిగ్రీ కళాశాలలఎన్.ఎస్.ఎస్.మరియు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు,  34 మంది మండు టెండను కూడా లెక్కజేయ కుండా మూగజీవాలను కాపాడండి! వాటి దాహార్తినీ తీర్చండి అంటూ నినాదాలతో  ర్యాలీ లో పాల్గొనడం విశేషం. ఎన్..ఎస్.ఎస్.ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.జి.వి.ఎస్.నాగేశ్వర రావు ఆధ్వర్యంలో వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. దీనికి మరో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బిహెచ్.వి.రమాదేవి సహకరించారు.పలువురు తాము జంతువులకు. నీరు అందించ గలమని పలువురు పెద్దలు చెప్పి దీనిలో  పాల్గొన్నారు.  ఈ కార్య క్రమంలో పాల్గొన్న  వాలంటీర్లను,ఆదిత్య విద్యా సంస్థలరాజమహేంద్రవరం డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి  ప్రిన్సిపాల్ సి.హెచ్.ఫణికుమార్,ఎస్. కె.ఎన్.రెహ్మాన్ , ఆదిత్య సంస్థల ఛైర్మన్  డా.నల్లమిల్లి 
శేషా రెడ్డి,ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ,
డా. సుగుణారెడ్డి అభినందించారు.  అక్కడ ప్రతివారు ఇంత మండు టెండలను లెక్కచేయకుండా ఆదిత్య చిన్నారులు  పాల్గొన్నందుకు ప్రశంసించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...