Skip to main content

ఆంధ్రప్రదేశ్ కి జగనేఎందుకు కావాలంటే

ఆంధ్రప్రదేశ్ కి జగనేఎందుకు కావాలంటే..


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, చుండూరు:
జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ సీఎం కావాలి అని మంత్రి నాగార్జున అన్నారు మండల పరిధిలోని వలివేరు గ్రామం కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ కి జగనే ఎందుకు  కవాలంటే అనే కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా విద్య వైద్య రంగాల్లోనూ ఇంటి స్థలాలు విషయంలోనూ ఇల్లు కట్టించే విషయంలోనూ విద్యార్థులకు వృద్ధులకు వికలాంగులకు వ్యవసాయ రంగంలోనూ రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఎక్కడ కూడాను అవినీతి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాలోనే  నేరుగాజమ అయ్యేవిధంగా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమిచ్చాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమిస్తుంది అని బేరి చేసుకుని ఓటు వేయాలన్నారు  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే గాక మేనిఫెస్టోను కూడా కనబడకుండా చేశారన్నారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి భక్తుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ సీఎం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా ఉండాలన్నారు నేటి నుండి సర్పంచులు జెడ్పిటిసిలు ఎంపీటీసీలు  గృహ సారధులు వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మండల  పార్టీఅధ్యక్షులు అన్నపురెడ్డి రఘురామిరెడ్డి ఎంపీపీ  జాలాది రూబెన్ జడ్పిటిసి సభ్యురాలు దాట్ల సౌజన్య మోహన్ రెడ్డి ఉయ్యూరు అప్పి రెడ్డి గాద శివరామ కృష్ణారెడ్డి వీరారెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...