టాలెంట్ ఎక్స్ప్రెస్ న్యూస్ ,చుండూరు:
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకుజగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు కలిగినప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందని జడ్పిటిసి సభ్యురాలు దాట్ల సౌజన్య మోహన్ రెడ్డిఅన్నారు మండల పరిధిలోని వలివేరు గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆమెమాట్లాడుతూ826మందికి ఓపి నిర్వహించడం జరిగిందని వారిలో253 మందికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు అందరికీ ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎండిఓ టి సుగుణమ్మ యడ్లపల్లి పి హెచ్ సి డాక్టర్ ప్రేమ్ చందు పార్టీ నాయకులుగాదే శివరామ కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ పందిపాటి ఏసు ఉప సర్పంచ్ విప్పర్ల వెంకటరామిరెడ్డి ఎంపీటీసీ అమర్తులూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు