Skip to main content

సంగం డెయిరి నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ

సంగం డెయిరి నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 పదమూడు రకాల నూతన  బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగం డెయిరి చైర్మన్ ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు. ఆట లడ్డు 200 గ్రామ్స్ , బేసిన్ లడ్డు 200 గ్రామ్స్ , చేనా లడ్డు 200 గ్రామ్స్, ప్లెయిన్ కాజు బైట్స్, ఆరంజ్ కాజు బైట్స్ , చాక్లెట్ కాజు బైట్స్200 గ్రామ్స్, బాదం రాకీ 200 గ్రామ్స్ , పైనాపిల్ బార్ కేక్ 32 గ్రామ్స్ , కాజు స్టిక్స్120&200 గ్రామ్స్ , ప్లమ్ కేక్ 100 గ్రామ్స్ , గులాబ్ జామున్ 1/2 కేజీ(500గ్రామ్స్), కుర్ద్ కుప్స్ 200గ్రామ్స్, సుచేట్ కుర్ద్ లను మార్కెట్లో ఆవిష్కరించిన సంగం డెయిరి.
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఏజెంట్లు.
సంగం డెయిరి పాల పదార్థాలను కంపెనీ వివిధ దశలలో 114 రకాల పరీక్షలు నిర్వహిస్తుందని తెలియజేసిన చైర్మన్.8 వేలకు పైగా డిస్ట్రిబ్యూటర్లు మరియు ఏజెంట్ల ద్వారా 82 రకాల పాలు మరియు పాల ఉత్పత్తులను 160 వివిధ  పరిమాణాల్లో లక్షలాది గృహాలకు సరఫరా చేస్తున్నామని తెలియజేసిన చైర్మన్. ఆంధ్రప్రదేశ్లో 6720 గ్రామాలలో విస్తరించి 1,50,000 మంది పాడి రైతుల నుండి సంఘం డైరీ రోజువారి ప్రాతిపదిక దాసరి 7,80,000 లీటర్ల పాలను సంగం డెయిరి సేకరిస్తుంది.సాంకేతికంగా అధునాతన ప్లాంట్లలో ఉత్పత్తులను తయారు చేస్తున్నాం.
సంగం డెయిరిలో అత్యాధునిక టెక్నాలజీతో యాంత్రీకరణ ద్వారా ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.
పాడి రైతుల ఆర్ధిక ప్రగతే సంగం డెయిరి ప్రధమ లక్ష్యం. సంగం డెయిరికి ఉత్పత్తిదారులు, వినియోగదారులు రెండు కళ్ళు.
పంపిణీ దారులు ఏజెంట్ల ఆదాయాలను  పెంచడం కోసమే వివిధ రకాల కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నాం  అనిసంగం డెయిరి చైర్మన్ ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...