మనోహర్ కు అభినందనలు తెలిపిన ఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు

మనోహర్ కు అభినందనలు తెలిపినఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: జనసేన  పార్టీ పి. ఎ. సి చైర్మన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శాసనసభ మాజీ సభాపతి, తెనాలి శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్ ను అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులు కలసి అభినందించారు. బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం లో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, తెనాలి డివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు పుట్ట పున్నయ్య, కార్యదర్శి ఎస్.ఎస్. జహీర్, ఉపాధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, వేమూరు ఫెడరేషన్ నాయకులు రామకృష్ణ, పొన్నూరు ఫెడరేషన్ నాయకులు రమేష్, నాయకులు డి. కోటేశ్వరరావు, ఎం. శ్రీకాంత్, డి. నాగరాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని, జర్నలిస్టుల సూచనలు, సలహాలు అవసరవని మనోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.