టిడిపికి రెండు కేంద్రమంత్రి పదవులు?


టిడిపికి రెండు కేంద్రమంత్రి పదవులు?
టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర కేబినేట్ కూర్పుపై కసరత్తులు చేసిన BJP ఏపీకి రెండు పదవులను ఖరారు చేసింది. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ను ఫిక్స్ చేశారు. రామ్మోహన్ నాయుడుకు కేబినేట్ హోదా కల్పించగా పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవిని కేటాయించినట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.