భారీ వర్షాల్లో బాధితులకు సాయం

భారీ వర్షాల్లో బాధితులకు సాయం

బియ్యం పంపిణిచేస్తున్న రావూరి అంజలి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఎడతెరుపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శనివారం ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు  రావూరి అంజలి కొలకలూరులోని నిరుపేద గిరిజనులకు బియ్యం పంపిణి చేశారు.రైల్వే స్టేషన్, కాలువకట్టలపైన నివసిస్తున్న ఆయా కుటుంబాలకు తాత్కాలిక వసతికోసం ప్లాస్టిక్ పట్టాలను అందించినట్లు ఆమె తెలియజేశారు.కాగా నందివెలుగు  కాలువకట్టపై నిర్వాసితులైన 12 కుటుంబాలకు ఆహారపొట్లాలను అందిoచామని అంజలి  పేర్కోన్నారు.కార్యక్రమoలో  ఇంటూరి విజయ భాస్కర్,రాయుడు పాల్గొన్నారు.